జాతీయ వార్తలు

అస్సాంలో ఉగ్రదాడి: 12 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: అస్సాంలోని కోక్రాఝార్‌లో శుక్రవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపుచర్యలను ప్రారంభించాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సిఎం సోనోవాల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.