జాతీయ వార్తలు

26న అయోధ్య కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:అయోధ్య కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ రంజన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అయితే ఈ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లటంతో గత నెల 29న ప్రారంభంకావాల్సిన విచారణ వాయిదా పడింది. జస్టిస్ బాబ్డే సెలవు ముగించుకుని రావటంతో ఈ కేసు విచారణ 26 నుంచి చేపట్టనున్నారు.