జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా ఆయుష్ కేంద్రాలు:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఏడాది 4000 కేంద్రాలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆయన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన యోగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో 1.5 లక్షల ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అనేకమంది నిపుణులు ఈ రంగంలోకి వచ్చి సేవలందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.