జాతీయ వార్తలు

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌పై బీసీసీఐ స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి. పూల్వామా ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో పాకిస్థాన్‌తో దైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తిలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్‌తో ఆడే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత్ నో చెబితే వరల్డ్‌కప్ పోటీల్లో ఆడబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. అయితే వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ పేర్కొంది.