జాతీయ వార్తలు
భారత్ పర్యటనకు రానున్న ద.కొరియా అధ్యక్షుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 July 2018
సియోల్: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారు. జూలై 8 నుంచి 11వ తేదీ వరకు ఆయన పర్యటిస్తారు. ఆర్థిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ను కూడా కలవనున్నారని దక్షిణ కొరియా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.