జాతీయ వార్తలు

బీహార్ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్: బీహార్‌లోని మొతిహరి ప్రాంతంలో బస్సు బోల్తాపడి దహనం అయిన ఘటనలో 27మంది చనిపోయారని అధికారులు గురువారంనాడు వెల్లడించారు. ఆయితే ఆ రాష్ట్ర మంత్రి దినేశ్ చంద్రదూదె మాత్రం ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని వెల్లడించటం గమనార్హం. దీంతో ఈ ప్రమాదం ఘటన కొత్త మలుపు తిరిగినట్లయింది.