జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులకు విప్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు ఆమోదం తెలపాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్‌ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. కేవీపీ ప్రైవేటు బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముంది.