జాతీయ వార్తలు

కాశ్మీర్ విద్యామంత్రి ఇంటిపై బాంబు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ విద్యాశాఖా మంత్రి నరుూమ్ అఖ్తర్ అధికార నివాసంపై సోమవారం అర్ధరాత్రి దుండగులు పెట్రోల్ బాంబులు వేశారు. ఆ సమయంలో ఇంట్లో మంత్రి నరుూమ్, ఆయన కుటుంబ సభ్యులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బాంబులు పేలి ఇంటిముందు భాగం ధ్వంసమైంది. శ్రీనగర్‌లో ఆర్ అండ్ బి భవనంతో పాటు మరికొన్ని చోట్ల ఆగంతకులు బాంబులు విసిరారు. ఈ ఘటనతో మంత్రుల ఇళ్లవద్ద భద్రతను పెంచారు.