జాతీయ వార్తలు

బస్సు లోయలోపడి ఆరుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపుర : బస్సు లోయలోపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. బుధవారం అర్థరాత్రి బెలోనియ వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలోపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులలో ఆరుగురు మృతిచెందగా, 20మందికి గాయాలయ్యాయి.