జాతీయ వార్తలు

బస్సులో మంటలు..27 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్ : బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బీహార్‌లోని మోతిహారీలో చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే అందులో నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మృతి చెందారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ఢమైంది.