జాతీయ వార్తలు

బస్సుపై మావోయిస్టుల దాడి:ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. దంతెవాడ జిల్లాలోని బచేలిలో ఓ బస్సుపై మావోయిస్టులు బాంబు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోయారు. వీరిలో సీఐఎస్‌ఎఫ్ జవాను కూడా ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇక్కడకు ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో ఈ బాంబుదాడి జరగటం అధికారులను కలవరానికి గురిచేసింది.