జాతీయ వార్తలు

కారు ఇంధన ట్యాంకు పేలి నలుగురు దుర్మరణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హర్యానాలోని కార్నాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంధన ట్యాంకు పేలి మరో వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలుకోల్పోయారు. మంగళవారం ఉదయం కార్నాల్ జిల్లా షామ్‌గాద్ గ్రామం సమీపంలోని జీటీ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.