జాతీయ వార్తలు

11వ సారి అసెంబ్లీ బరిలోకి చాందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొట్టాయం: సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి 11వ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పుత్తుపల్లి నుంచి ఇప్పటికి పదిసార్లు గెలిచారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ వేసే ముందు ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసి, తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు. 11వ సారి పోటీ చేస్తున్నందున చిన్నారులు ఆయనకు 11 గులాబీలను అందజేశారు.