జాతీయ వార్తలు

ఇండిగో విమానంలో చనిపోయిన పసికందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్‌: ఆరోగ్యం విషమించడంతో పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం చోటుచేసుకుంది. కోల్‌కతాకి చెందిన దంపతులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే పసికందు ఆరోగ్యం విషమించడంతో అత్యవసరంగా రాయ్‌పూర్‌లో విమానం ల్యాండ్‌ అయింది. అప్పటికే పసికందు చనిపోయింది.