ఆంధ్రప్రదేశ్‌

హాంకాంగ్‌లో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్:చైనాలోని టియాంజిన్ నగరంలో ఆదివారం సాయంత్రం జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం హాంకాంగ్ చేరుకున్నారు. 12మంది సభ్యులతోకూడిన చంద్రబాబు బృందం అక్కడినుంచి ఈ సాయంత్రం టియాంజన్ వెళుతుంది. మంత్రి నారాయణ 27న ఆ బృందంతో చేరుతారు. 28న ఆ సదస్సు ముగుస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సదస్సును వేదికగా చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.