జాతీయ వార్తలు

అసహనంపై వామపక్షాల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ వ్యాప్తంగా అసహనం పెరుగుతోందని, ఇందుకు మత రాజకీయాలే కారణమని వామపక్ష పార్టీల ఎం.పీలు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం వారు ఆందోళనకు దిగారు. అసహనంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు.