జాతీయ వార్తలు

23 మంది కాంగ్రెస్, లెఫ్ట్ ఎంపీల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సభలో గందరగోళం సృష్టించినందుకు 23 మంది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఎం.పీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎం.పీల సస్పెన్షన్ అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు.