జాతీయ వార్తలు
వాళ్లు ఎపుడు చనిపోయారో వెల్లడించాలి?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 March 2018
న్యూఢిల్లీ: ఇరాక్లో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందిన విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు గోప్యంగా ఉంచారో వెల్లడించాలని, వారు ఎపుడు చనిపోయారో వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఆశలు కల్పించారని, ప్రతి ఒక్క భారతీయుడికి ఇది విచారించదగ్గ విషయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ నేత గులామ్ నబీ అజాద్ కోరారు.