జాతీయ వార్తలు
అభిశంసన పిటిషన్పై వెనక్కి తగ్గిన కాంగ్రెస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 May 2018
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర అభిశంసన తీర్మానంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిన్న కోర్టుకు వెళ్లిన విషయం విదితమే. నేడు ఈ పిటిషన్పై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. నలభై ఐదు నిమిషాల విచారణ అనంతరం ఈ పిటిషన్లను కాంగ్రెస్ ఎంపీలు వెనక్కి తీసుకున్నారు. దీంతో ధర్మాసనం వీటిని కొట్టేసింది.