జాతీయ వార్తలు

రాజకీయ తీర్మానంపై చర్చ:ఏచూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీపీఎం జాతీయ మహసభల్లో రాజకీయ తీర్మానాలపై చర్చించామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. గురవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..తీర్మానానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. రాజకీయ తీర్మానాన్ని రెండు నెలల ముందే చర్చించటం జరుగుతుందని అన్నారు. 13మంది ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ అభిప్రాయాలు చెప్పారని వెల్లడించారు. జస్టిస్ లోయా కేసుపై సుప్రీంకోర్టు దురదృష్టకరమని ఏచూరీ పేర్కొన్నారు.