జాతీయ వార్తలు
జింబాబ్వే వెళ్లే భారత జట్టు ఇదే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 May 2016
ముంబై: జింబాబ్వే వెళ్లే భారత జట్టును బిసిసిఐ సోమవారం నాడు ప్రకటించింది. ధోనీ (కెప్టెన్), మనీశ్ పాండే, రాయుడు, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్, జయంత్ యాదవ్, రుషి ధావన్, కెఎల్ రాహుల్, ఫైజల్, బరిందర్ సరన్, జయదేవ్ ఉనడ్కట్, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, ధవళ్ కులకర్ణి, బుమ్రా ఎంపికయ్యారు. మూడు వన్డే, మూడు టి20 మ్యాచ్లు భారత జట్టు ఆడనుంది.