జాతీయ వార్తలు

ఢిల్లీలోని షకూర్ బస్తీ వాసులకు రాహుల్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే శాఖ 1200 ఇళ్లను తొలగించటం వల్ల ఆరునెలల పసిపాప మృతిచెందిన విషయం విదితమే. దీనిపై రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఢిల్లీలోని షకూర్ బస్తీలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మేజీస్ట్రీరియల్ విచారణకు ఆదేశించారు. రైల్వే శాఖ చర్యలను నిరసిస్తూ ఆప్ ఎంపీలు ఆందోళన చేశారు.