జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. శనివారంనాడు ప్రత్యేక హోదా సాధన సమితి, జెఎసి ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆందోళన నిర్వహించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈమేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.