జాతీయ వార్తలు
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 November 2018
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ప్రమాదకర స్థాయిలో వాతావరణ కాలుష్యం కమ్మేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీపావళి సందర్భంగా రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని, అదీ గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా ఢిల్లీవాసులు రాత్రంతా కాల్చారు. దీంతో ఢిల్లీని టపాసుల పొగ కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచీ 999కి పడిపోయింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.