తూర్పుగోదావరి

బోడసకుర్రు వంతెనపై కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, జూలై 4: బోడసకుర్రు - పాశర్లపూడి వంతెనపై సోమవారం మారుతీ కారుకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం సమయంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. కారు అమలాపురం వైపు నుండి పాశర్లపూడి వెడుతుండగా వంతెన మధ్యకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా వంతెనపై సుమారు గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.