తూర్పుగోదావరి

గోదావరిలో గుర్తుతెలియని మహిళల మృతదేహాలు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన, జూలై 22: కుండలేశ్వరం గౌతమీ గోదావరిలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు తల్లీ, కూతుళ్లుగా భావిస్తున్నారు. ఇద్దరు బుధవారం రాత్రి నుండి వీరి మృతదేహాలు గోదావరి నీటిలో తేలియాడుతుండటంతో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేసినట్టు చెబుతుండగా పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.