జాతీయ వార్తలు

బెంగాల్‌లో రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా బిషన్‌పూర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఖరగ్‌పూర్-అద్రా పాసింజర్ రైలు ఢీకొనడంతో రెండు పిల్ల ఏనుగులు, తల్లి ఏనుగు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సుమారు రెండు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు కూలీలను రప్పించి ఏనుగుల కళేబరాలను ట్రాక్‌పై నుంచి తొలగించారు.