జాతీయ వార్తలు
బెంగాల్లో రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 August 2016
కోల్కత: పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లా బిషన్పూర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఖరగ్పూర్-అద్రా పాసింజర్ రైలు ఢీకొనడంతో రెండు పిల్ల ఏనుగులు, తల్లి ఏనుగు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సుమారు రెండు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు కూలీలను రప్పించి ఏనుగుల కళేబరాలను ట్రాక్పై నుంచి తొలగించారు.