జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంతెవాడ: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతచెందారు. కిరణడోల్ పీఎస్ పరిధిలోని కుట్రెం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.