జాతీయ వార్తలు
ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 May 2018
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయగా... అనంతరం పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ నిర్వహిస్తున్న వి.నారాయణస్వామి ప్రసంగించారు. సమావేశంలో పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థికమంత్రి మన్ప్రీత్సింగ్, ప.బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్మిత్రా, కర్ణాటక వ్యయ కార్యదర్శి ఏక్రూప్కౌర్, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.