జాతీయ వార్తలు
ఆలయ కొలనులో భారీగా చేపల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 March 2018
వేలూరు: తమిళనాడు కాట్పాడి సమీపంలోని వల్లి మలై సుబ్రమ ణ్యస్వామి వారి ఆలయ కొలనులో భక్తులు వేసిన ఆహారప దార్థాలను తినడంతో చేపలు చనిపోయాయి. అలాగే ఈ కొలనులో నిర్వాహకులు చేపలను పెంచుతున్నారు. చేపలకోసం భక్తులు అటుకులు, బొరుగులు వేస్తుంటారు. మంగళవారం ఈ కొలనులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి తేలియాడుతూ కనిపించాయి.