జాతీయ వార్తలు

దాదర్ చేరుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పంట రుణాలు రద్దు చేయాలని, కరవు సాయం చేయాలని కోరుతూ మహారాష్ట్ర రైతులు దాదర్ చేరుకున్నారు. వేలాది మంది రైతులు ముంబయిలోని అజాద్ మైదాన్ దిశగా కదిలారు. రెండు రోజులు పాటు సాగే ఈ నిరసన ప్రదర్శన పూణె నుంచి బయలుదేరింది. ఈ ఆందోళనలో మెగాసేసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ కూడా పాల్గొంటున్నారు.