జాతీయ వార్తలు

గీతాంజలి గ్రూప్ వైస్ ప్రెశిడెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి గీతాంజలి గ్రూప్ వైస్ ప్రెశిడెంట్‌గా పనిచేస్తున్న విపుల్ చితాలియాను మంగళవారంనాడు అరెస్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు 18మందిని అదుపులోకి తీసుకున్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మేనమామ మెహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 12,636 కోట్ల రూపాయల వరకు టోకరా ఇచ్చిన విషయం విదితమే.