జాతీయ వార్తలు

బీజేపీ కార్యకర్తలు వెంటాడుతున్నారు:ప్రకాష్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తనపై బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. ఆయన గుజరాత్ ఎమ్మెల్యే జజ్ఞేష్ మేవానితో కలిసి కర్నాటకలోని హుబ్జాలిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు తనను వెంటాడుతున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు తనను చంపేస్తారేమోనని భయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాను చేస్తుంది న్యాయం అని ఈ సందర్భంలో ఎన్ని ఆపదలనైనా ఎదుర్కొంటామని అన్నారు. ప్రజలతో మాట్లాడటానికి వెళుతున్న ప్రతిసారీ బీజేపీ కార్యకర్తలు వెంటాడుతున్నారని అన్నారు.