జాతీయ వార్తలు

మహిళ హత్య కేసులో 11 మందికి ఉరిశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: ఓ మహిళ హత్య కేసులో నిందితులైన 11 మందికి మరణశిక్షను విధిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా కోర్టు గురువారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. కృష్ణాగంజ్ ప్రాంతంలో 2014లో ఓ గృహిణి హత్యకు గురికాగా, 11 మందిని దోషులుగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు. వీరందరూ ఉరిశిక్షకు అర్హులేనని కోర్టు అభిప్రాయపడింది.