జాతీయ వార్తలు

‘హెరాల్డ్’ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ విచారణకు వ్యక్తిగతం హాజరు కానక్కర్లేదని పటియాలా హౌస్ కోర్టు శనివారం ఊరట కలిగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. వ్యక్తిగత హాజరు నుంచి మరో ముగ్గురికి మినహాయింపు ఇస్తూ, ఈ కేసులో సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడాకు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.