హైదరాబాద్
అలరించిన సినీ సంగీత విభావరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 August 2018
కాచిగూడ: మైటీ మ్యూజికల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘శ్రావణ మాసం సంధ్యా రాగం’ పేరిట సినీ సంగీత విభావరి శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దైవజ్ఞశర్మ, సంస్థ అధ్యక్షుడు వేణు ప్రక్కి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయనీ గోసాల ఇంద్రాణి నిర్వహణలో గాయనీ, గాయకులు వేంకటేశ్వ రావు, శ్రవణ్ కుమార్, బాల్రాజ్, సురేందర్, మాధవ రావు, శ్రీదేవి, ఎస్.విజయ, రజిని అలపించిన సినీ గీతాలు అలరించాయి.