హైదరాబాద్
కళ్లేపల్లి మోహన్కు ‘ఘంటసాల’ పురస్కారం ప్రదానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 December 2018
కాచిగూడ: పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు కళ్లేపల్లి మోహన్కు ‘ఘంటసాల’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం అర్చన కల్చరల్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గొల్లరాధాకృష్ణ, గాయకు డు రవిమన్యు, సంస్థ అధ్యక్షుడు అర్చన వెంకటేశ్వర రావు పాల్గొని మోహన్కు పురస్కారం ప్రదానం చేశారు. గాయనీ, గాయకులు జయశ్రీ, రాజ్యలక్ష్మీ, అభిఖ్య, లలిత, శేఖరుడు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.