జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కన్యాకుమారి నుంచి బెంగళూరు వెళ్లే ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ వేలూరు జిల్లా నాటురాంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పక్కకు వొరిగిపోవటంతో సుమారు 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.