జాతీయ వార్తలు

పీడీపీ జోలికి వస్తే తీవ్రపరిణామాలు:మెహబూబా ముఫ్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో అధికారం చేపట్టేందుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని చీల్చాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. పలువురు పీడీపీ నేతలు బిజేపీని కలుస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు.