జాతీయ వార్తలు

బస్సు లోయలో పడి 11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో బస్సు లోయలోపడి 11మంది దుర్మరణం పాలైన సంఘటన ఇది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతున్న బస్సు శనివారం తెల్లవారు జామున లోయలో పడింది. ఈ ఘటనలోమరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇపుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.