జాతీయ వార్తలు
బస్సు లోయలో పడి 11మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 8 December 2018
జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్లో బస్సు లోయలోపడి 11మంది దుర్మరణం పాలైన సంఘటన ఇది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతున్న బస్సు శనివారం తెల్లవారు జామున లోయలో పడింది. ఈ ఘటనలోమరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇపుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.