జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మళ్లీ అల్లర్లు : కాల్పుల్లో ఓ యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఆందోళనకారులు శుక్రవారం రెచ్చిపోయారు. భద్రతా బలగాలపైనా దాడులు చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతోఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 45కి చేరింది.