జాతీయ వార్తలు

భార్యాపిల్లలను చంపి జవాన్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా : త్రిపుర రాజధాని అగర్తలాలోని సుభాష్‌నగర్‌లో త్రిపుర స్టేట్ రైఫిల్స్‌కు చెందిన ఓ జవాన్ తన భార్యాపిల్లలను చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న జవాన్‌ను మానిక్ లాల్ ఘోష్(40)గా పోలీసులు గుర్తించారు.