జాతీయ వార్తలు

పెట్రోధరలు తగ్గించండి: జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వరసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజల సమస్యలపై లేఖలు సంధించడం ప్రారంభించారు. తాజాగా పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు.