జాతీయ వార్తలు

జీపుబోల్తాపడి అయిదుగురు టీచర్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గురువారం మధ్యాహ్నం జీపు బోల్తాపడి అయిదుగురు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపేశ్వర్ గ్రామంలో విధులు ముగించుకుని వీరంతా తమతమ నివాసాలకు జీపులో బయలుదేరారు. వేగంగా వెళుతున్న జీపు ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తాపడింది. మృతుల్లో నలుగురు మహిళా టీచర్లు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.