జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య కారు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ : కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మరణించారు. మృతుడిని పోలీసులు పుతియకవు ప్రాంతానికి చెందిన శశిగా గుర్తించారు. కేరళలో కొచ్చికి వచ్చిన సింధియా కారులో చేర్తలకు వెళ్తుండగా కొచ్చి-అలప్పుజ హైవేపై పుతికయకవు వద్ద సింధియా కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అయితే కారు నడిపింది సింధియా డ్రైవర్‌. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదం అనంతరం సింధియా కారును పోలీసులకు అప్పగించి మరో కారులో వెళ్లారు.