జాతీయ వార్తలు
కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 July 2016
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈ వారంలో హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. 2జీ కుంభకోణంలో ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందంలోని మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి కార్తీకి ఈడీ నోటీసులు పంపించింది.