జాతీయ వార్తలు
సమానత్వాన్ని విశ్వసిస్తాం: మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 May 2018
న్యూఢిల్లీ: బీఆర్ అంబేడ్కర్ కలను సాకారం చేసేందుకు మేం అహర్నిశలు శ్రమిస్తున్నాం. సమానత్వాన్ని మేం విశ్వసిస్తాం. దళితులు, మైనార్టీలు, మహిళలు, పేదలు ఇలా ప్రతి ఒక్కరి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం అని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భాజపా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ నమో యాప్ ద్వారా ప్రసంగించారు.