జాతీయ వార్తలు

కరుణానిధి మృతికి పార్లమెంటు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: డీఎంకే అధినేత కరుణానిధి మృతికి పార్లమెంటులోని ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు, లోకసభలో సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.