జాతీయ వార్తలు

తరలివస్తున్న జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి పార్థీవదేహన్ని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆయన అభిమానులు తరలివస్తున్నారు. కాగా మరోవైపు ఈ సాయంత్రం జరిగే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.