జాతీయ వార్తలు
పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 August 2018
చెన్నై: కరుణానిధి మృతికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి. అలాగే దుకాణాలను మూసివేశారు. సినిమా షూటింగ్లను నిలిపివేశారు. జాతీయ జెండాలను అవనతం చేశారు.